PRAJA SANKSHEMAM NEWS
Newspaper Banner
Date of Publish : 26 August 2026, 4:51 pm Posted by : Praja Sankshemam News

ప్రజా భవన్ లో ముగిసిన కాంగ్రెస్ కీలక నేతల సమావేశం:

• ప్రజా భవన్ లో మంత్రులు బట్టి విక్రమార్క,ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ కొండ మురళి.
• ఇటీవల పార్టిలో జరిగిన పరిణామాలపై నేతలు చర్చించినట్లు సమాచారం.
• నా నియోజక వర్గ పెండింగ్ బిల్లుల కోసమే ప్రజాభవన్ లో భట్టినీ కలిశా – ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి
నేను వెళ్ళే సరికి ప్రజాభవన్ లో కొండా మురళి ఉన్నారు
నాకు ప్రజా భవన్ లో కొండా మురళి కలిశారు
రాజకీయ భేటీతో నాకు సంబంధం లేదు – రాజ్ గోపాల్ రెడ్డి
భట్టి విక్రమార్క, ఉత్తమ్ తో భేటీ అనంతరం కొండా మురళీ కీలక వ్యాఖ్యలు
కాంగ్రెస్ పార్టీని వదిలే ప్రసక్తే లేదు
మా కూతురు వ్యాఖ్యలతో మాకు సంబంధం లేదు
క్రమశిక్షణ కమిటీ నిర్ణయం వెలువడే వరకు ఎలాంటి వ్యాఖ్యలు చేయను
రాహుల్ గాంధీ, సోనియా గాంధీ పట్ల మాకు గౌరవం,విశ్వాసం ఉంది
నేను ఇవాళ్టి వరకు వరంగల్‌ కూడా పోలేదు.
సుస్మిత వివాదంతో మాకు సంబంధం లేదు.
వివాదంపై నేను మాట్లాడను.
నా కూతురు ప్లాన్ నాకు ఎలా తెలుస్తుంది.
సుస్మిత ప్లాన్‌ Aలో మాట్లాడింది.
ప్లాన్‌ Bలో ఏం చేస్తుందో నాకు తెలియదు.
Brs నుండి కవిత కూడా వెళ్ళిపోయింది
భట్టితో యోగక్షేమాలు మాట్లాడుకున్నాం. -కొండా మురళి