“మహనీయులు డాక్టర్ అంబేద్కర్ గారి హౌస్ను సందర్శించడం ఒక ఆధ్యాత్మిక క్షేత్రాన్ని సందర్శించడం లాంటిది:ముఖ్యమంత్రి శ్రీ ఎ.రేవంత్ రెడ్డి
“మహనీయులు డాక్టర్ అంబేద్కర్ గారి హౌస్ను సందర్శించడం ఒక ఆధ్యాత్మిక క్షేత్రాన్ని సందర్శించడం లాంటిది.ఇది జీవితకాలపు స్ఫూర్తినిస్తుంది.సామాజిక న్యాయం కోసం అంకితభావంతో పనిచేయాలన్న నా ఆకాంక్ష మరింత పెరిగింది” అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు సందర్శకుల డైరీలోరాశారు.ముఖ్యమంత్రి శ్రీ ఎ.రేవంత్ రెడ్డి గారు మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు గారితో కలిసి లండన్లోని ప్రసిద్ధ అంబేద్కర్ హౌస్ను సందర్శించారు.బాబాసాహెబ్ డాక్టర్ బీఆర్ అంబేద్కర్ గారు 1921-22లో లండన్లోని ప్రిమ్రోజ్ ప్రాంతంలోని 10 కింగ్ హెన్రీ’స్ రోడ్లో నివసించారు.ఆ చారిత్రక ఇంటిని ముఖ్యమంత్రి గారు...