ప్రజా సంక్షేమం న్యూస్
చిట్యాల మండల కేంద్రంలో ఆదివారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది ఈ ప్రమాదంలో చిట్యాల పట్టణానికి చెందిన వస్త్ర వ్యాపారి హరికృష్ణ వస్త్రాలయం యజమాని బండారు జనార్ధన్ గారు తన బైక్ పై వెళుతుండగా కెనరా బ్యాంక్ ఎదురుగా వెనకనుంచి వచ్చిన లారీ ఢీకొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందాడు.

