Saturday, September 12, 2026
prajasamkshemam news
Homeతెలంగాణబహిరంగ సభకు తరలి వెళుతున్న చిట్యాల మండల గ్రామ కాంగ్రెస్ కార్యకర్తలు:

బహిరంగ సభకు తరలి వెళుతున్న చిట్యాల మండల గ్రామ కాంగ్రెస్ కార్యకర్తలు:

📰 Generate e-Paper Clip

ప్రజాసంక్షేమం న్యూస్
నకిరేకల్ లొ జరుగుతున్నటువంటి సీఎం.రేవంత్ రెడ్డి బహిరంగ సభకు చిట్యాల మండల & గ్రామ కాంగ్రెస్ కార్యకర్తలు నాయకులు తరలి భారీగా వెళ్లారు.మండల కాంగ్రెస్ పార్టీ మరియు స్థానిక శాసన సభ్యులు ప్రభుత్వ విప్ శ్రీ వేముల వీరేశం గారి పిలుపు మేరకు మండలం నుండి భారీసంఖ్యలో జన సమీకరణ చేసి వెళ్లడం జరిగింది. గ్రామ సర్పంచ్ సాగర్ల భానుశ్రీ బిక్షం గారు, చిట్యాల వ్యవసాయ మార్కెట్ డైరెక్టర్ కొ నేటి యాదగిరి గారు. గ్రామ శాఖ అధ్యక్షులు చెరుకు సైదులు, మాజీ ఎంపీటీసీ పోలగొని స్వామి, సీనియర్ నాయకులు పల్లపు బుద్ధుడు, మాజీ ఉపసర్పంచి ఉయ్యాల లింగయ్య, పోలగొని నరసింహ, ఉపసర్పంచ్ ఉయ్యల నరేష్ జనపాల శ్రీను, అనంతల శంకరయ్య, పాకాల దినేష్, మేడబోయిన శ్రీను, మర్రి యాదయ్య, మందుగుల కుమార్. తదితరులు పాల్గొన్నారు

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PS News App

Add to home screen for faster loading and latest updates.